Home » disha accused encounter
దిశ హత్యాచారం ఘటన నిందితుల ఎన్ కౌంటర్ ను హర్షిస్తున్నానని ఏపీ మహిళా కమీషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. దిశ ఘటన జరిగిన 10 రోజుల నుంచి దేశంలో ఎక్కడోచోట ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్ల