Home » disha
మనుషుల్లో ఇంకా చాలామంది మృగాలు, కిరాతకులు మన మధ్యే ఉన్నారనే విషయం బయటపడింది. మనుషులు అనడం కంటే శాడిస్టులు, నీచులు అంటే కరెక్ట్ గా
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన చావల్ శ్రీరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చావల్ శ్రీరామ్(22)ది నిజామాబాద్ జిల్లాగా గుర్తించారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఫేస్బుక్లో దిశపై అనుచి�
నిర్భయ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2012లో ఈ దారుణం జరిగింది. ఏడేళ్లు అవుతున్నా.. ఇంకా ఈ కేసులో దోషులకు ఉరి శిక్ష పడలేదు. ఇంకా
శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నలుగురు మృగాళ్లు అత్యాచారం జరిపి అత్యంత పాశవింగా దిశను చంపేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ నలుగురు నరరూప రాక్షసులను తక్షణమే ఉరి తీయాలని ముక
వెటర్నరీ డాక్టర్ దిశా హత్యాచారం ఘటన నేపథ్యంలో టీజింగే హీరోయిజమా? పేరుతో 10టీవీ నిర్వహించిన స్పెషల్ డిస్కషన్ లో నటి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ
వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితులు పోలీసుకులకు చెప్పిన సమాధానం కంగుతినేలా చేస్తోంది. ఏమో సార్.. అప్పుడు మేం ఫుల్లుగా తాగి ఉన్నాం. ఏం చేస్తున్నామో సోయి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. దిశ
షాద్ నగర్ కోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు భారీగా కోర్టు దగ్గరికి తరలి వస్తున్నారు. దిశ హత్యాచారం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్
తిరుపతిలో కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో దిశ హత్యాచార ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అమ్మాయిలు అన్యాయాల్ని ఎదుర్కోవాలని.. అటువంటి ధైర�
“దిశ” హత్యాచార ఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ బాధించిందని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. లోక్ సభలో ఈరోజు దిశ హత్యాచార ఘటనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటన దేశం మొత్తం తలదించుకునేలా చేసింది.ప్రతి ఒక్కరినీ బాధించిం