Home » disha
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన "దిశ" హత్యాచార ఘటనపై పార్లమెంట్ లో సోమవారం చర్చకు వచ్చింది. దిశ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తరుఫున మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. దిశ హత్య ఘటనపై పెరుగుతున్న నేరాలపై బీజేపీ ఎంప�