Home » DISMISS
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ మిలిటరీ టాప్ జనరల్ను డిస్మిస్ చేశారు. అనంతరం యుద్ధానికి సమాయత్తం కావాలని ఉత్తర కొరియా ఆర్మీని ఆదేశించారు. ఆయుధాల ఉత్పత్తికి, సైనిక కసరత్తుల విస్తరణకు మరిన్ని సన్నాహాలు చేయాలని కిమ్ జోంగ్ పిలుపునిచ్�
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైలులో ఉన్న మంత్రి సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేయాలన్న వివాదాస్పద ఉత్తర్వును గవర్నర్ అర్దరాత్రి నాటకీయ పరిణామాల మధ్య వెనక్కి తీసుకున్నారు....
సిసోడియాపై ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 477 బీ (మోసం చేయాలనే ఉద్దేశ్యం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతికి సంబం
జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జమ్మూ కాశ్మీర్లో ప్రతిపాదిత డీలిమిటేషన్ను ( అసెంబ్లీ సీట్ల సంఖ్య మార్పు లేదా సవరణ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఇవాళ(అక్టోబర్-13,2021)రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసింది.
Secunderabad court dismisses petition filed by Bhuma Akhilapriya : ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఆస్పత్రికి తరలించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలంటూ సికింద్ర
హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కు ఊరట లభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు జూన్ 22న ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ, హెచ్4 సహా అన్ని రకాల వర్కింగ్ వీసాలను ఈఏడాది చివరి వరకూ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే,
జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించొచ్చునన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ(సెప్టెంబర్-4,2020)సుప్రీంకోర్టు కొట్టివేసింది. విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ప్�
నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తె�
గౌతమ బుద్ధుడి జన్మస్థలం విషయంలో నెలకొన్న వివాదానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పుల్ స్టాప్ పెట్టింది. బుద్ధుడి జన్మస్థలం నేపాల్ లోని లుంబినీయేనని, ఈ విషయంలో తమకు ఎటువంటి సందేహాలు లేవని తేల్చి చెప్పింది. శనివారం ఓ కార్యక్రమంలో భారత విదేశా�