Home » dissolve
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని అన్నారు. ఎల్ఐసీని అమ్మనీయబోమని తేల్చి చెప్పారు. తమ అజెండా ఏంటో త్వరలో చెబుతామన్నారు.
నేపాల్ పార్లమెంట్ ను రద్దు చేస్తూ ఆ దేశ రాష్ట్రపతి బిద్యా దేవి భండారీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలతో దాదాపు శాసన మండలి రద్దు ఖాయంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది..?