Home » District
Nominated posts in AP : ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన చేశారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. ఏపీలో మొత్తం 13 జిల్లాలకు ఏఏ జిల్లాకు ఎంతమందిని కేటాయించారంటే..ఉత్తరాం
ap sec : వార్డు వాలంటీర్లపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాజకీయ ప్రక్రియకు వారంతా దూరంగా ఉండాలని సూచించింది. అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వాళ్లు పాల్గొనకూడదని వెల్లడించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈస�
mysore district collector: ఆవిడో కలెక్టర్… చిన్న సమస్య వచ్చినా క్షణాల వ్యవధిలో చక్కబెట్టేందుకు సిబ్బంది రెడీగా ఉంటారు. అంతేగాదు..సమాజంలో గొప్ప హోదా ఉంటుంది. ఎలాంటి సదుపాయాలు కావాలన్న క్షణాల్లో అందుబాటులోకి తెస్తుంటారు. అయితే..కలెక్టర్ హోదాను సైతం పక్కనపె
చెత్తకుప్పల్లో పసిగుడ్డుల రోదనలు..ముళ్లపొదల్లో చీమలు కుట్టి..పురుగులు పాకి..ఎలుకలు కొరికి..అందితే నోటకరుచుకుని పోయే పందులు..కుక్కలు. తల్లి కడుపులోంచి బైటపడిన ఆ పసిప్రాణాలు భూమిమీద పడనక్షణం నుంచి బతకటానికి చేస్తున్న పోరాటం..కన్నతల్లి…ఆ దార
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫేస్టోలో చేర్చిన అంశాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది. వాటిలో ఒకటైన ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాను చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం త్వరలోనే ముందు
ఏపీలో కరోనా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2020, జులై 23వ తేదీ గురువారం ఒక్కరోజే 7 వేల 998 కేసులు నమోదు కావడం అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. నెల్లూరు జిల్లాలో 438 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3 వేల 448కి చేరాయ�
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం, అధికారులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రజల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఏ పని లేకున్నా..అనవసరంగా బయటకు వస్తున్నారని, దీంతో కఠిన చర్యలు తీసు�
కోవిడ్ లక్షణాలు వున్న వారిని, అనుమానిత లక్షణాలు వున్నవారిని కోవిడ్ ఆస్పతుల్లో చేర్చడం కష్టం కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లలో వారిని వుంచి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలించడం, ఎవరికైనా లక్షణాలు బయటపడి అస్వస్తతకు గురయ్యే పరిస్థితి వుంటే, వెంటనే
తెలంగాణలో కరోనా వైరస్ ఒకరోజు కేసులు ఎక్కువవుతుంటే..మరోరోజు తక్కువవుతున్నాయి. ఇంకా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందనే దానిపై ఓ క్లారిటీ రావడం లేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. క�
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెడ్ జోన్ తొలగించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు పూర్తి స్థాయిలో నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో (ఏప్రిల్ 3, 2020) నుంచి రెడ్ జోన్ అమలు పరిచారు. నిర్దిష్ట ప్రణాళికతో కర�