Home » Disunity in the party
తెలంగాణ బీజేపీ నేతలపై కేంద్ర మంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ నాయకత్వం అంచనాలను అందుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఐక్యత కొరవడినట్లు సమచారం ఉందని పేర్కొన్నారు. ప్రజల్లో బీజేపీపై ఆసక్తి ఉందన్నారు.