Home » DMK government
Tamil Nadu Stampede : తొక్కిసలాట ఘటనలో గాయపడి కరూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని తమిళనాడు సీఎం స్టాలిన్ పరామర్శించారు.
మాజీ మంత్రి జయకుమార్ ఒంటెద్దుపై ప్రయాణించారు. ఇదేనా ప్రభుత్వం తీరు అంటూ విరుచుకుపడ్డారు.
డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకోసం పలు పథకాలు అమలు చేశామని, ప్రజల అభ్యున్నతికోసం ద్రావిడ నమూనా అభివృద్ధి సాగుతోందని తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తెలిపారు. ప్రజలు ప్రభుత్వంద్వారా లబ్ధిపొందడం సహించలేని కొన్ని దుష్టశక్తులు ప్రభుత్�
హిందీ భాషను జాతీయ భాషగా మార్చాలనుకుంటున్న కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ విధానం సరికాదన్నారు. ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు.