Home » Do you know
చాలా మంది చల్లని , వేడి ఆహారాలు కలిపి తినడానికి ఇష్టపడతారు. ఇలా చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు. వేడి టీ తాగిన తర్వాత అరగంట పాటు చల్లగా ఏదైనా తినడం మానుకోండి.
కరోనా భారతదేశాన్ని గజగజ వణికిస్తోంది. వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు తక్కువగా రికార్డవుతున్నాయి. జనాలు ఎక్కువగా తిరుగుతున్న ప్రాంతాల్లోనే వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. అంటే..పట�