doklam

    Bharath-china : భూటాన్ లో చైనా గ్రామాల నిర్మాణం..భారత్ పై కుట్రలకు సంకేతమా?

    July 23, 2022 / 11:24 AM IST

    ఈశాన్య రాష్ట్రాలను భారత్‌లోని మిగతా భూభాగంతో అనుసంధానించేది సిలిగురి కారిడారే ! భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్రలు పాల్పడుతున్న చైనా... భారత్‌పై ట్రిగ్గర్ గురిపెట్టేందుకు ఉన్న మార్గాలన్నింటిపైనా ఫోకస్‌ పెంచుతోంది.

    డోక్లాం ద‌గ్గ‌ర‌లోనే చైనా ఆయుధ బంకర్లు

    November 24, 2020 / 04:33 AM IST

    New Chinese Ammunition Bunkers స‌రిహ‌ద్దులో చైనా ఆగ‌డాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఓవైపు శాంతి చ‌ర్చ‌ల పేరుతో దృష్టి మ‌ర‌ల్చి.. మ‌రోవైపు సైలెంట్‌గా త‌న పని తాను చేసుకుపోతోంది. తాజాగా సించె-లా పాస్‌కు 2.5 కిలోమీట‌ర్ల దూరంలో చైనా ఏకంగా ఆయుధ బంక‌ర్లు నిర్�

    చైనాకు బిపిన్ రావత్ వార్నింగ్

    August 24, 2020 / 12:37 PM IST

    చైనాకు భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ఇంకా సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకైనా సిద్ధమేనని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లడఖ్ లో పీఎల్ఏ దళాలు దుర�

    బోర్డర్ లో కొట్టుకున్న భారత్-చైనా సైనికులు, పలువురికి గాయాలు, అసలేం జరిగిందంటే..

    May 11, 2020 / 02:02 AM IST

    భారత్-చైనా బోర్డర్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో

    రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం

    April 18, 2019 / 09:30 AM IST

    ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్ల�

10TV Telugu News