Home » Domakonda
కామారెడ్డి జిల్లా దోమకొండలో జరిగిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. మృతులు బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బాలయ్య, ఆయన కుమార్తెలు లత, చందనగా గుర్తించారు.