donated Rs 5 crore

    చార్‌థామ్ దేవాలయాలకు అంబాని రూ.5కోట్లు విరాళం

    October 9, 2020 / 10:41 AM IST

    ఉత్తరాఖండ్‌లోని ప్రతీష్టాత్మక చార్‌థామ్ దేవస్థానం బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం చార్‌థామ్ దేవాలయాలు మూసివేశారు. దీంతో భక్తులు రాక విరాళాలు రాక..చార్ థామ్ దేవాలయాల ఉద్యోగులకు జీతా

10TV Telugu News