Home » Donkey
Donkey Revenge : అత్యంత క్రూరంగా గాడిదతో ప్రవర్తించాడు. తీవ్రంగా కొట్టాడు. హింసించాడు. బాధపెట్టాడు. ఆ శాడిస్ట్ కు గాడిద ఏ విధంగా గుణపాఠం చెప్పిందంటే..
ఏదైనా ఖరీదైనా వస్తువు కొనేముందు ఎన్నో కలలు కంటాం. ఇక కష్టపడి కూడబెట్టిన డబ్బు అంతా దానికి ఖర్చు చేస్తాం. తీరా అది సరిగా పనిచేయకపోతే ఎంతో డీలా పడిపోతాం. కొత్త కారు సరిగా పనిచేయకపోవడంతో ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి.
తాజాగా జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో స్టేజిపైకి గాడిదని తీసుకొచ్చారు. మొదటిసారి ఆస్కార్ వేదికపై గాడిదను తీసుకురావడంతో అంతా ఆశ్చర్యపోయారు.............
సాధారణంగా పెళ్లి బరాత్ సందర్భంగా వరుడు గుర్రంపై ఊరేగుతాడు. కానీ దానికి భిన్నంగా ఓ పెళ్లి కుమారుడు గాడిదపై ఊరేగాడు. ఎందుకంటే గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఏకంగా గాడిదపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. ఫన్టాప్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పో�
చిత్రాల్ జిల్లా సహా పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో కలప పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతోంది. కలప అక్రమ రవాణాలో మనుషులు కనిపించరు. కేవలం గాడిదలే కనిపిస్తాయి. అక్కడి స్మగ్లర్లు తెలివిగా అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు.
కుక్కలు, గాడిదల్ని పాకిస్తాన్ నుంచి కొనేందుకు చైనా ఆసక్తి చూపిస్తోంది. దీనికి కారణం ఉంది. ఈ జంతువుల చర్మం నుంచి తయారయ్యే ఒక పదార్థం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు ఉపయోగపడుతుంది.
గాడిద జాతి ప్రమాదంలో పడింది. చైనీయులు తమ సంప్రదాయ వైద్యం కోసం గాడిదలను చంపేస్తున్నారు. చైనీయులు గెలాటిన్ ఆధారిత సంప్రదాయ మెడిసిన్ తయారు చేస్తారు. దీని కోసం గాడిదలను చంపుతున్నారు. ప్రతి ఏటా 50 లక్షల గాడిదలను వధిస్తున్నారు. ఇది ఇలా
ప్రకృతి లో జరిగే కొన్ని అద్భుతాలు అప్పుడప్పుడు భలే వింత గొలుపుతుంటాయి. ఇలాంటివి వార్తల్లో చూస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అడవిలో అనేక రకాల వన్యప్రాణులు నివసిస్తుంటాయి. వీటి రకాలను బట్టి అటవీ సిబ్బంది వాటిని ఒకే చోట పెం
ఒంటె, ఆవు, గాడిద ఈ మూడు జంతువులు మూడు జాతులకు చెందిన విభిన్నమైనవి. ఈ జంతువులు ఏ జాతికి ఆ జాతి జంతువులతోనే కలిసి ఉంటాయి. ముఖ్యంగా ఆవు గాడిదల గుంపుతో అస్సలు కలవవు. కానీ అమెరికాలోని కన్సాస్లో ఒక ఆవు, గాడిద, ఒంటె రోడ్లపై కలసి తిరుగుతూ అందరినీ ఆకర�
టిక్కెట్ కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలకు మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించారు బీఎస్పీ కార్యకర్తలు. మంగళవారం(అక్టోబర్-22,2019)రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఈ ఘటన జరిగింది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రా�