Home » dornakal mandal
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం శివారులో దారుణం జరిగింది. సత్యమాత గుడి సమీపంలో గిరిజన మహిళ సామూహిత్య అత్యాచారం, హత్యకు గురైంది.