Dorne

    అమెరికా దాడులపై కార్గిల్‌లో నిరసన ర్యాలీలు

    January 5, 2020 / 02:36 AM IST

    ఇరాన్‌ మిలిటరీ కమాండర్‌ ఖాసిం సొలేమాన్‌ను అమెరికా హతమార్చడంపై భారతదేశంలోని కార్గిల్‌లో షియా గ్రూప్‌కు చెందిన వారు నిరసన ర్యాలీ నిర్వహించారు. జమైత్ ఈ ఉలెమా ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. యూఎస్ దాడులపై కార్గిల్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆవే�

10TV Telugu News