Home » DOST
సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. డిగ్రీ ప్రవేశాలు, తరగతుల నిర్వహణపై ఉన్న విద్యామండలి చర్చించగా, డిగ్రీ కాలేజీల్లో 180 రోజులు పనిదినాలు జరపనున్నట్లు తెలిపింది.
dost new registration : తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు మరో అవకాశం కల్పించారు. దీనికోసం రేపటివరకు కొత్తగా రిజిస్ర్టేషన్లు చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. దీంనితోపాటు వెబ్ ఆ
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం (ఆగస్టు 20, 2020) దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప�