-
Home » Double Bedroom
Double Bedroom
ప్రభుత్వ పథకాల విషయంలో క్లారిటీ మిస్సయ్యిందా? గ్రామసభల్లో గొడవలకు సమాచార లోపమే కారణమా?
ఓ వైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి.
Talasani Srinivas: ఎన్నికలతో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఏం సంబంధం?: మంత్రి తలసాని
కొన్ని ప్రాంతాల్లో రూ.30-రూ.50 కోట్ల మధ్య విలువైన భూముల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించామని తెలిపారు.
Telangana Assembly డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని..తెలంగాణ అసెంబ్లీ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పీఎస్ కు తరలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
హైదరాబాద్లో కేటీఆర్ పర్యటన షెడ్యూల్, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ktr tour schedule in hyderabad : తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ 2021, జనవరి 09వ తేదీ శనివారం భాగ్యనగరంలో పర్యటించనున్నారు. జీహెచ్ఎంసీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తొలుత కేటీఆర్ పర్యటిస్తారు. పే
Double Bedroom రగడ : ఇవిగో ఇండ్లు..భట్టి గారు చూడండి..రెండో రోజు
Greater Hyderabad Double Bedroom : తెలంగాణలో డబుల్ బెడ్ రూంల రగడ కొనసాగుతోంది. లక్ష ఇళ్లు కట్టలేదని, నిరూపించాలని డిమాండ్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గట్టి షాక్ ఇచ్చారు. చూపిస్తా రండి..అంటూ భట్టికి ఇంటికి నేరుగా తలసాని వెళ�
అవసరమైతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చేస్తాం : మంత్రి ఈటెల
తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరికీ కరోనా రాలేదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పారు. కరోనాపై ఆయన సమీక్షిం�
ఢీ అంటే ఢీ : TRS Vs BJP పొలిటికల్ వార్
కేంద్రంతో టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్..కేంద్రాన్ని టార్గెట్ చేశారు. అటు బీజేపీ సైతం టీఆర్ఎస్ నేతల విమర్శలకు ధీటుగా బదులిస్తోంది. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎ
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో విషాధం : నలుగురు కూలీలు మృతి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న డబుల్ బెడ్ రూం నిర్మాణంలో విషాదం నెలకొంది. మేడ్చల్ జిల్లా రాంపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతుండగా 10 అంతస్తులో ప్రమాదం చోటు చేసుకుంది. భవనం స్లాబు కూలడంత