-
Home » Double Murder
Double Murder
Krishna District : ఆస్తి వివాదాలతో ఇద్దరు మహిళల దారుణ హత్య
కృష్ణాజిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్ధలం సరిహద్దు వివాదంలో ప్రత్యర్ధులు తల్లీ, కూతుళ్లను దారుణంగా హత్య చేశారు.
Chittoor : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య
చిత్తూరు జిల్లా సదుం మండలం ఎగువ జాండ్రపేటలో ఒకయువతి,యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మదనపల్లి ప్రాంతానికి చెందిన రాధారాణి, వెంకటరమణ, రాములు కొంతకాలంగా ఎగువ జాండ్రపేటలోని వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నారు.
Double Murder Case : టంగుటూరు జంట హత్యల కేసులో నిందితులు గుర్తింపు
ప్రకాశం జిల్లా టంగుటూరులో గతేడాది డిసెంబర్ 3వ తేదీన జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు గుర్తించారు.
Tamilnadu Encounter : ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీ షీటర్లు మృతి
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తిరమేరూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Psycho Killer : సైకో కిల్లర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ లో ఇటీవల రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యాచకులను హత్య చేసిన ఘటనలో సైకో కిల్లర్ ను పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.
Double Murder In Prakasam District : వైద్యం పేరుతో అత్యాచారం చేసిన భూత వైద్యుడు… బాధితురాలు, భూతవైద్యుడు హత్య
వ్యవసాయ కూలీ మేస్త్రీగా పనిచేసే మహిళపై అత్యాచారం చేసి హత్య చేశాడో భూతవైద్యుడు.
Secunderabad : భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి
సికింద్రాబాద్ తిరుమలగిరిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్య, అత్తను నరికి చంపాడు. అయితే కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Double Murder on Delhi street : రాక్షసానందం….బైక్ ను ఢీ కొట్టారని ఇద్దర్ని పొడిచి చంపిన యువకులు
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమబైక్ ను ఢీ కొట్టారనే కోపంతో ఇద్దరు టీనేజర్లు మరో ఇద్దరిని పిడిగుద్దులు గుద్ది, కత్తులతో పొడిచి చంపారు. బాధితులు రక్తపు మడుగులో పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అది చూసి నవ్వుతూ రాక్షసానందం పొందా�
మదనపల్లె డబుల్ మర్డర్ : చికిత్స పొందుతున్న పురుషోత్తం, పద్మజలు
Madanapalle Double Murder : మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పురషోత్తం, పద్మజ విశాఖ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లి సబ్ జైలు నుంచి వచ్చిన వారిని.. క్లోజ్డ్ వార్డులో వేర్వేరుగా ఉంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్యూరి
మదనపల్లి డబుల్ మర్డర్ : పురుషోత్తం కుటుంబానికి ఐదు కోట్ల ప్రాపర్టీ వివాదం ? హత్య వెనుక ఎవరున్నారు
Madanapalli Murder, Purushottam family : అపురూపమైన కుటుంబంలో అలజడి ఎందుకు పుట్టింది? కన్నబిడ్డలను చంపుకునేంత స్థాయికి ఎందుకెళ్లారు? పురుషోత్తం, పద్మజలకు… పిల్లల కన్నా మూఢభక్తి ఎక్కువైందా..? ఉన్నత విద్యాబుద్దులు నేర్పించేవాళ్లే, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడ �