Dr. KS Jawahar Reddy

    ఏపీలో కొత్తగా 80 పాజిటివ్ కేసులు నమోదు

    April 23, 2020 / 01:20 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గురువారం కొత్తగా 80  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్పారు. దీంతో  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893 కు చేరింది. పాజిటివ్  కేసుల సంఖ్య విషయంలో వైద్య ఆరోగ్య శాఖ  చాలా ప�

    కరోనా లక్షణాలు ఉంటే 104 కి కాల్ చేయండి

    March 17, 2020 / 03:49 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌(కోవిడ్‌ -19) వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని  రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పారు. మార్చి17 మంగళవారం  ఆయన  విలేకరులతో  మాట్లాడూతూ.. ప్ర�

    కరోనా నిరోధక చర్యలపై బులెటిన్..ఆందోళన చెందొద్దు  

    March 14, 2020 / 07:55 AM IST

    కరోనా(కొవిడ్ -19) వైరస్ నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నాడని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

10TV Telugu News