Home » Dr. Pratap C Reddy
అపోలో ఆస్పత్రుల్లో త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్స్ అందిస్తామని అపోలో గ్రూప్ ఛైర్మన్ డా.ప్రతాప్ సి రెడ్డి అన్నారు.