Home » Dr Reddy
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పరిస్థితులు అదుపులోకి వస్తాయి అనుకున్నా.. ఇంకా కూడా ఇండియాలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రష్యాలో తయ
Dr Reddy cyber-attack : ఫార్మా కంపెనీల్లో ఒకటైన డాక్టర్ రెడ్డీస్ పై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. కంపెనీకి చెందిన ఐటీ విభాగాలపై సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ లో వెల్లడించింది. తమ సంస్థకు సంబంధించి ఐటీ విభాగాలపై సైబర్ దాడి
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు రష్యా స్పుత్నిక్-V వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ 2/3వ దశ క్లినికల్ హ్యుమన్ ట్రయల్స్కు ఇండియాలో అనుమతి లభించింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొర�
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-V కరోనా వ్యాక్సిన్ పంపిణీపై భారతీయ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ డీల్ కుదుర్చుకుంది. రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల సంస్థ (RDIF), రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ లతో రెడ్డీస్ భారీ సంఖ్యలో వ్యాక్సిన్ డోసుల పంపిణీకి ఒప్పంద�