Dr Shobha Raju

    TTD Trust Board : ఆస్థాన సంగీత విద్వాంసురాలుగా శోభారాజు నియామకం

    October 1, 2020 / 10:16 AM IST

    TTD Trust Board : ప్రముఖ ఆలయాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా పద్మశ్రీ డాక్టర్‌ శోభారాజు నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆమె రెండేళ్ల పాటు కొనసాగనున�

10TV Telugu News