Home » Dr VK Paul
దేశంలో మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అందుబాటులోకి రానుంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో సాధారణ కార్యకలాపాలకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో అన్ని రంగాలలో సాధారణ పరిస్థితులు నెలకొనగా పలు రాష్ట్రాలు పాఠశాలల ప్రారంభానికి కూడా సన్న�
దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా ఇన్ఫెక్షన్కు గురైన తర్వాత రోగి పరిస్థితి గురించిన కీలక సమాచారం ప్రభుత్వం వెల్లడించింది.
స్వదేశీ పరిజ్ఞానంతో బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్నకార్బెవాక్స్ టీకా ధర ఎంత ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. దేశంలోనే అత్యంత చౌకైన ధరకే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోందని ప్రచారం కొనసాగుతోంది.
వ్యాక్సిన్ వేయటంతో భారత్ అమెరికాను దాటేసిందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు. తొలి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేయటంతో అమెరికా కంటే భారతే ముందుందని తెలిపారు. ఎక్కువ మందికి తొలి డోసు వేసిన దేశంగా భారత్ ముందుందని అ
భారత్లో గత 20 రోజులుగా కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మే 17 నుంచి వరుసగా 3 లక్షల లోపు కేసులు నమోదవుతున్నాయి.
సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్.. ఈ రెండూ కరోనా వ్యాక్సిన్లే. మరి.. రెండు డోసుల్లో వేర్వేరు కంపెనీలకు చెందిన టీకాలు ఎందుకు వేసుకోకూడదు. ఒక్కోసారి ఒక్కోటీ వేసుకుంటే ఏం జరుగుతుంది? ఏమవ�
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారతదేశానికి వచ్చిందని దేశంలో కరోనా వైరస్, వ్యాక్సిన్ పరిస్థితిపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ ప్రకటించారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ అమ్మకం వచ్చే వారం నుండి భారతదేశంలో ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే