Home » DRDO
దేశీయ పరిజ్ఞానంతో రూపోందించిన ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి అస్త్రను భారత వైమానిక దళం మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. డీఆర్డీవో రూపోందించిన అస్త్ర ను సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానానికి అమర్చి గగనతలంలో ప్రయోగించినట్లు రక్షణశాఖ విడుదలచేసి�
అభ్యాస్–హైస్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్(HEAT) అనే డ్రోన్ ను భారత్ సోమవారం(మే-13,2019) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ లో ని ఇంటర్మ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్షను DRDO విజయవంతంగా నిర్వహించింది. ఈ పైలట్ లెస్ టార్గెట్ ఎయి
మిషన్ శక్తి ఆపరేషన్ విజయవంతమైందంటూ బుధవారం(మార్చి-27,2019)ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా తృణముల్, ఎస్పీ పలు రాజకీయ పార్టీలు స్పందించాయి.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని ఇటువంటి ప్రకటన చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక�
భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) స్పెషల్ మిషన్ కు సిద్ధమవుతోంది. మార్చిలో కొత్త PSLV కొత్త రాకెట్ ను లాంచ్ చేయనుంది.
హైదరాబాద్ : పాక్ పై భారత్ సర్జికల్ ఎటాక్ జరిగిన క్రమంలో హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటించింది. ఈ ఎటాక్ తో దేశ వ్యాప్తంగా పలు సున్నిత ప్రాంతాలపై కేంద్ర గట్టి నిఘా ఏర్పాటుచేసింది. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడిని తమ దేశంపై జరిగిన దాడిగా పాకిస్�
భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగం ఒడిషా తీరంలో సక్సెస్ అయింది. బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో ట్రక్కుపై నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్ష�