Home » DRDO
దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ వేడుకలు జరిగాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించడం మోడీకి ఇది ఏడోసారి. ఈ కార్యక్�
ఇండియా-చైనా బోర్డర్ టెన్షన్లు జరుగుతున్న వేళ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ నాగ్ మిస్సైల్ టెస్టు ఫైర్ చేశారు. ధ్రువస్త్ర అనే పేరుతో దీనిని సిద్ధం చేశారు. జులై 15-16నే టాప్ అటాక్ మోడ్ లో ట్రయల్స్ నిర్వహించ�
కరోనా పాజిటివ్ రోగులకు సేవలందించేందుకు DRDO ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1000 పడకల కోవిడ్ ఆస్పత్రిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. వీరికి ఢిల్లీ సీఎం అరవ
భారతదేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. కానీ, వైద్య నిపుణులకు అవసరమైన రక్షణ కవచ దుస్తుల కొరత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల�
కాంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవాడి నుంచి అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్త
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగుల కోసం ఏకంగా 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల్ని భర్తీ చేసింది. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ CEPTAM ద్వారా ఈ పోస్టుల్ని భర్�
మనకు అనుగుణమైన టెక్నాలజీతో భారత్ను మరింత సురక్షితంగా తయారు చేయాలన్నారు జాతీయ భద్రతా సలహాదారుడు(ఎన్ఎస్ఏ)అజిత్ దోవల్. మంగళవారం ఢీల్లీలో జరుగుతున్న డీఆర్డీవో కాన్ఫరెన్స్లో అజిత్ దోవల్ మాట్లాడారు. రక్షణ శాఖ, ఇం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మరణించాడు. హైదరాబాద్ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 2019, అక్టోబర్ 13వ తేదీ ఆదివారం కన్నుమూశాడు. ఇతని మృతిపై కార్మికులు తీవ్ర విషాదంలో ముని
ఢిల్లీకి చెందిన యువతి తాను డీఆర్డీఓ అని చెప్పి పెళ్లికి చేసుకున్న వ్యక్తి చేతిలో మోసపోయానంటూ పోలీస్ కంప్టైంట్ చేసింది. పరిశోధనలో ఆ యువకుడు నిరుద్యోగి మాత్రమే కాక, అప్పటికే పెళ్లి అయినవాడు. అయితే తనకు తానుగా డూప్లికేట్ ప్రూఫ్లతో ఓ డీఆర్డీ�
భారత తొలి ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ సిద్ధమైంది. యుద్ధంలో వాడేందుకు డీఆర్డీఓ ఆయుధాన్ని సిద్ధం చేసింది. 15ఏళ్ల పాటు శ్రమించి ప్రయోగాన్ని సక్సెస్ చేయడంతో IAF నుంచి దాదాపు 200మిస్సైళ్ల వరకూ ఆర్డర్ వస్తుందని భావిస్తోంది డీఆర్డీఓ. గతంలో 110కిలోమీటర్లు ఉం