Home » DRDO
దేశీయంగా అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి భారత్ రెడీ అయిన విషయం తెలిసిందే.
డీఆర్డీవో రూపొందించిన కరోనా మందు 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేశారు. కొవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించారు. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని చెప్పారు. పాజిటివ్గా గుర్తించ�
కరోనా కట్టడి కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO)ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్అండ్ అలైడ్ సైన్సెస్(INMAS), హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన న 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-DG)డ్రగ్ ధరను �
కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో మన దేశంలో మరింతగా విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్�
కరోనా విరుగుడుగా దేశీయంగా తయారు చేసిన 2-DG డ్రగ్ నేడు(మే 27,2021) మార్కెట్ లోకి విడుదల అవుతోంది. యాంటీ కోవిడ్ డ్రగ్ 2డీజీ సెకండ్ బ్యాచ్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ విడుదల చేయనుంది. కరోనా బాధితులపై ఇది ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
కరోనా పోరులో జాతీయ రక్షణ పరిశోధనా సంస్థ(DRDO) దూసుకుపోతోంది. వైరస్ను అంతమొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఫలితాలను సైతం సాధిస్తోంది.
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మరో ముందు ప్రజల ముందుకు వస్తోంది. ఆర్డీవో అభివృద్ధి చేసిన..కోవిడ్ 19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) అందుబాటులోకి రానుంది.
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో డీఆర్డీవో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా బారినపడ్డ వారి ఆరోగ్యం విషమిస్తే అత్యవసర వినియోగానికి గానూ వ్యాక్సిన్ రెడీ చేసింది.
కరోనా రోగులకు చికిత్స కోసం మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలు సం�
కరోనా సునామీ కారణంగా దేశంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అనేక ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా నిత్యం పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఆక్సిజన్ కొరత సమస్యని పరిష్కరించేందుకు �