Home » Dream11
భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులను ( Indias Official Jersey Sponsors) ఇటీవల ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 పొందిన సంగతి తెలిసిందే. జూలై 2023 నుంచి మార్చి 2026 వరకు డ్రీమ్ 11 లీడ్ స్పాన్సర్ హక్కులను కలిగి ఉంది.
భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్గా డ్రీమ్ 11ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) శనివారం ప్రకటించింది. జూన్ 1వతేదీ శనివారం నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫారమ్ డ్రీమ్11ని భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్గా బీసీసీఐ పే�
లీవ్ తీసుకుని, ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, లేదా విశ్రాంతి తీసుకుంటున్నా సరే కాల్స్, మెసేజెస్, ఈ మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు. లీవులో ఉన్నా ఏదో ఒక రకంగా పని చేయించుకుంటున్నారు. దీనివల్ల ఎక్కడికెళ్లినా పని చేయడం తప్పడం లేదు. ఉద్యోగుల
సెలూన్ నిర్వహించే యజమాని అదృష్టం తలుపు తట్టింది. కోటీశ్వరుడు అయిపోయాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అతను రూ. కోటి దక్కించుకున్నాడు
[svt-event title=”ముంబైపై సూపర్ ఓవర్లో రాయల్ ఛాలెంజర్స్ విజయం” date=”28/09/2020,11:49PM” class=”svt-cd-green” ] IPL 2020: 13వ సీజన్లో 10వ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్ చివరకు సూపర్ �
IPL – 2020 : ఐపీఎల్లో 2020, సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం మరో ఛాలెంజింగ్ ఫైట్ జరగనుంది. ముంబయి ఇండియన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs MI) తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ డిపార్ట్మెంట్లలో కోహ్లి సేన చాలా బలహీనంగా కనిపిస్తుండగా.. రోహిత్ టీమ్ మాత�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్పై దృష్టి సారించింది. కానీ ఈ సీజన్లో జట్టు అరంగేట్రం మాత్రం కాస్త నిరాశగా మొదలైంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్లో KKR 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయ�
IPL 2020 KXIP vs RCB, Pitch & Weather Report and Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య మ్యాచ్ గురువారం(24 సెప్టెంబర్ 2020) జరగనుంది. కానీ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ మ్యాచ్కు జట్టు
ఐపీఎల్ 2020 ఐదవ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఈ సీజన్లో రోహిత్ చేసిన మొదటి అర్ధ సెంచరీ ఇది. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో రోహిత్ మరో రికార�
ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. కరోనా కారణంగా ఇప్పటివరకు వేలాది మంది వైద్యులతో సహా పలువురు ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కూడా కరోనా కారణంగానే ఏప్రిల్ నుంచి వాయిదా పడి సె�