driver and cleaner

    విశాఖ వరహా నదిలో పడిన ప్రైవేటు బస్సు

    September 10, 2020 / 06:54 AM IST

    visakhapatnam private bus : విశాఖపట్టణంలో ఓ ప్రైవేటు బస్సుకు ప్రమాదం ఏర్పడడం కలకల రేపింది. చెన్నై నుంచి విశాఖపట్టణానికి ఓ ప్రైవేటు బస్సు వస్తోంది. 2020, సెప్టెంబర్ 09వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ఎస్. రాయవరం మండలం పెనుగొల్లుకు చేరుకుంది. 16వ జాతీయ రహదారిపై బస్సు అదుపు

10TV Telugu News