Home » Drones Flying On Tirumala Temple
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించిన నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నిందితులు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించిన తిరుమల పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక�
తిరుమల శ్రీవారి ఆలయంపైన డ్రోన్ల వివాదం మలుపు తిరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగిరినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. డ్రోన్లతోనే తిరుమల శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లు తేలింది.