Drougt help

    ఏపీకి ఊరట: కేంద్ర సాయం రూ.900 కోట్లు మంజూరు

    January 29, 2019 / 10:55 AM IST

    ఢిల్లీ : ఏపీ కి కరువు సాయం కింద కేంద్రం రూ. 900.40 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్దాయి కమిటీ  మంగళవారం సమావేశమై  ఈ నిర్ణయం తీసుకుంది. ఈ  సమావేశంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్,రాధా మోహన్ సింగ్ పాల్గ�

10TV Telugu News