Home » drugs seized
ఒడిశా నుండి నిషేధిత వస్తువులను సేకరించి బలోడా బజార్కు తీసుకెళ్తున్నట్లు పట్టుబడిన నిందితుడు విచారణలో వెల్లడించినట్లు అధికారి తెలిపారు. కేసున నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.
మత్తుమందు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.7.25 కోట్ల విలువైన 29 వేల యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో రాయదుర్గంలో రాజేందర్ ఎస్సైగా పని చేసినప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా దొరికి పోయాడు. గతంలోనూ రాజేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆ కేసులో సస్పెండ్ అవడంతో హైకోర్టులో స్టే తెచ్చుకుని రాజేందర్ తిరిగి సైబర్ క్రైమ్ లో ఎస్సైగా
పాకిస్థాన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ తో పాకిస్థాన్ కు ఉన్న సంబంధాలపై వివిధ దర్యాప్తు ఏజెన్సీలు విచారణ జరుపుతాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
ఆఫ్ఘానిస్తాన్ నుంచి కేరళ తీరం ద్వారా శ్రీలంకకు డ్రగ్స్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మొత్తం మూడు పడవల్లో డ్రగ్స్ తరలిస్తుండగా రెండు పడవలు తప్పించుకున్నాయి.
వీసా గడువు ముగిసి పోయినా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నైజీరియన్ను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నం గాజువాక లో ఒకయువకుడి నుంచి పోలీసులు నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గిరీష్ తేజ నాయుడు(25) అనే యువకుడు ఇన్స్టాగ్రాం ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు గుర్తించామని నగర పోలీసు కమీషనర్ శ్రీకాంత్ చెప్పారు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ. 15 కోట్ల విలువైన డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి వీటిని స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్థాన్కు చెందిన పడవలో హెరాయిన్ను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న భారత తీరరక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.