Home » DS passed away
ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరవలేనివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు డి.శ్రీనివాస్ పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.