dubbai

    హోటల్‌లో దారుణం : దుబాయ్ నుండి వచ్చి భార్యను చంపేశాడు

    February 13, 2019 / 05:54 AM IST

    హైదరాబాద్ : నగరంలో మర్డర్స్, క్రైం ఘటనలు పెరిగిపోతున్నాయి. జీవితాంతం తోడు నీడనై రక్షగా నిలుస్తానని బాసలు చేసిన భర్త..భార్యను కాటికి పంపాడు. ఏకంగా దుబాయ్ నుండి వచ్చి చంపేశాడు. చంపడానికి కారణం కేవలం అనుమానం. ఈ ఇన్సిడెంట్ సికింద్రాబాద్‌లో చోటు చ

10TV Telugu News