Home » dubbaka by election
dubbaka polling percentage: దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దాదాపు 80 శాతం ఓటింగ్ నమోదైనట్టు సమాచారం. సాయంత్రం 5 తర్వాత కరోనా రోగులకు ఓటు హక్కు వేసే అవకాశం ఇచ్చారు అధ�
dubbaka by poll voting percentage: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 70.10శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత కరోనా బాధితులక
dubbaka by poll percentage : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం(నవంబర్ 3,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలి�
uttam kumar reddy on fake news: దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ �
dubbaka by poll polling percentage: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం(నవంబర్ 3,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు బారులు తీరారు. ఉదయం 11గంటల వరకు 34.33శాతం పోలింగ్ పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు ప�
congress complaint to dgp: తెలంగాణ కాంగ్రెస్ బృందం డీజీపీని కలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో డీజీపీతో భేటీ అయ్యారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. డీజీపీకి ఫిర్యాదు చేశారు ఉత్తమ్ కుమార్
what happend to vijayashanti: అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ వేళ కాంగ్రెస్ నేత విజయశాంతి విడుదల చేసిన ప్రెస్ మీట్ చర్చనీయాంశంగా మారింది. ఆలోచించి ఓటు వేయాలని దుబ్బాక ఓటర్లకు సూచించారు విజయశాంతి. అయితే ప్రెస్ నోట్ లో కాంగ�
fake news: తెలంగాణ కాంగ్రెస్ బృందం కాసేపట్లో డీజీపీని కలవనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో డీజీపీతో భేటీ కానున్నారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు.
mistakes in dubbaka voter list: దుబ్బాక బై పోల్ లో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఓటర్ లిస్టు తప్పుల తడకగా ఉంది. ఓటర్ లిస్టులో ఫొటో ఒకరిది ఉంటే, పేరు మరొకరిది ఉంది. ఓటర్ లిస్టులో తప్పుల కారణంగా లక్ష్మీప్రియ అనే మహిళ ఓటు వేయలేకపోయారు. దీంతో ఆమె భావోద్వేగ�
political heat in siddipet, dubbaka by-election : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో..సిద్దిపేటలో నోట్ల కట్టల వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. గత రాత్రి జరిగిన పరిణామాలు మరింత రాజకీయ వేడిని పుట్టించాయి. దాదాపు పది గంటల పాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. బీజేపీ అభ్యర్థి రఘ�