Home » dubbaka by poll
BJP’s victory in Dubbaka : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయానికి సరికొత్త వ్యూహమే కారణమా? స్మార్ట్ ఫోనే మైక్ సెట్.. వాట్సాప్ డిజిటల్ ప్రొజెక్టర్.. ఫేస్బుక్ను వాల్ పోస్టర్లుగా వినియోగించుకుందా?. సోషల్ మీడియానే వార్తా ఛానల్, న్యూస్ పేపర్గా మార�
Congress Leader Vijayashanti sensational Comments : లేడీ అమితాబ్ విజయశాంతి కాంగ్రెస్కు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ టీపీసీసీని షేక్ చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ బలహీనపడింది.. బీజేపీ బలపడిదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీఆర�
dubbaka polling percentage: దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దాదాపు 80 శాతం ఓటింగ్ నమోదైనట్టు సమాచారం. సాయంత్రం 5 తర్వాత కరోనా రోగులకు ఓటు హక్కు వేసే అవకాశం ఇచ్చారు అధ�
dubbaka by poll voting percentage: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 70.10శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత కరోనా బాధితులక
dubbaka by poll percentage : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం(నవంబర్ 3,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలి�
uttam kumar reddy on fake news: దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ �
dubbaka by poll polling percentage: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం(నవంబర్ 3,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు బారులు తీరారు. ఉదయం 11గంటల వరకు 34.33శాతం పోలింగ్ పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు ప�
congress complaint to dgp: తెలంగాణ కాంగ్రెస్ బృందం డీజీపీని కలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో డీజీపీతో భేటీ అయ్యారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. డీజీపీకి ఫిర్యాదు చేశారు ఉత్తమ్ కుమార్
dubbaka by poll: దుబ్బాక ఉప ఎన్నిక వేళ కలకలం రేగింది. చేగుంటలో దొంగ ఓటు నమోదైంది. తమ్ముడి ఓటుని అన్న వేసి వెళ్లాడు. అసలు ఓటరు రావడంతో అధికారులు దీన్ని గుర్తించారు. తన ఓటు వేరే వారు వేశారని అసలు ఓటరు ఆందోళనకు దిగాడు. పోలింగ్ ఏజెంట్ కి తెలిసే జరిగిందని అసల�
what happend to vijayashanti: అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ వేళ కాంగ్రెస్ నేత విజయశాంతి విడుదల చేసిన ప్రెస్ మీట్ చర్చనీయాంశంగా మారింది. ఆలోచించి ఓటు వేయాలని దుబ్బాక ఓటర్లకు సూచించారు విజయశాంతి. అయితే ప్రెస్ నోట్ లో కాంగ�