-
Home » Dudyala Mandal
Dudyala Mandal
వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. కలెక్టర్, అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి
November 11, 2024 / 02:12 PM IST
విరాకాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.