Home » duped
సోషల్ మీడియాలో పరిచయం..అనంతరం కాలంలో జరిగే మోసాలు... రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా పూణేలో ఒక 60 ఏళ్ల వృధ్దురాలు సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి చేతిలో రూ. 3.9 కోట్లు మోస పోయిన ఘటన వెలుగు చూసింది.
ఓ వధువు ఐదుగురికి కుచ్చుటోపి పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Maharashtra : Cji bobde mother duped by property caretaker : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తల్లికే టోకరా ఇచ్చాడో మోసగాడు. బోబ్డే తల్లి ముక్తా బోబ్డేను 2.5 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మోసం చేసిన ఘటనలో సదరు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం చేసేవాడికి ఎవ్వరైనా ఒక్క�
బెంగళూరుకు చెందిన వ్యక్తి కొత్త లగ్జరీ కారు కొనేందుకు చూస్తూ ఓ మోసగాడి చేతిలో అడ్డంగా బుక్కయిపోయాడు. అడ్వాన్స్ అమౌంట్ అంటూ భారీగా ముట్టజెప్పి 3నెలల తర్వాత తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. ఖలీల్ షరీఫ్ అనే వ్యక్తి లగ్జరీ కారు తక్కువ రేటులో �