Durga devi

    దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి : నదిలో 10మంది గల్లంతు

    October 9, 2019 / 04:14 AM IST

    రాజస్థాన్‌లోని ధోల్ పూర్‌‌లో దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహం నిమజ్జనం చేస్తుండగా పర్బతి నదిలో 10 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. తమ వ�

    స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్న పరాశక్తి

    September 29, 2019 / 04:15 AM IST

    విజయవాడ శరన్నవరాత్రి శోభతో వెలిగిపోతోంది.  ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం (సెప్టెంబర్ 29) నుంచి స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి.10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారి పది అలంకారాల్లో  భక్తులకు దర్శనమివ

10TV Telugu News