Home » Dussehra-2022
దసరా పండుగ నేపథ్యంలో బస్, రైల్వే స్టేషన్లలో ఇసుకేస్తే రాలనంత జనం కనపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్సులు, రైళ్లలో నిలబడి వెళ్లడానికి కూడా చోటు దొరకడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ, ఆంధ్రప్రద�
తెలంగాణ రాష్ట్ర ఆర్టసీ ప్రత్యేకంగా 4,198 బస్సులు నడుపుతుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ హైదరాబాద్ నుంచి 1,090 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇన్ని వేల బస్సులు నడుపుతున్నప్పటికీ వేలాది మందికి బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో అప్