Home » dutch
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నెదర్లాండ్ లో ఈరోజు నుంచి జనవరి 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాని మార్క్ రుట్టే ప్రకటించారు.
ఐదు రోజుల భారత పర్యటన కోసం నెదర్లాండ్స్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రాజదంపతులకు ఘనస్వాగతం పలికారు అధికారులు. కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. 2013లో