e-office

    కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం, ఈ-ఆఫీస్ ద్వారా పరిపాలన

    July 6, 2020 / 01:04 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతో పనులన్నీ నిలిచిపోతున్నా�

    గుంటూరు రైల్వే డివిజన్ లో e-office

    April 19, 2019 / 10:26 AM IST

    గుంటూరు రైల్వే డివిజన్ లో మొదటి e-office ప్రారంభమైంది. ఇది భారత రైల్వేలో మొట్టమొదటిది కావటం విశేషం. ప్రతి అధికారిక లావాదేవీలు e-office నుంచి జరగనున్నాయి. “ఇండియన్ రైల్వేస్ లో e-office రీతిలో రూపాంతరం చేసిన మొదటి డివిజన్,” అని డివిజనల్ రైల్వే మేనేజర్ VG భూమ

10TV Telugu News