Home » e-passports
విదేశీ ప్రయాణం మరింత సులభతరం కానుంది. పాస్పోర్టు విధానం కూడా త్వరలో మారబోతోంది. పాత పాస్పోర్టుల స్థానంలో ఈ-పాస్ పోర్టులు రానున్నాయి.
డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది.. డిజిటల్ రూపీని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది.
దేశంలో అతి త్వరలోనే త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్పోర్ట్ విధానం తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
హైదరాబాద్ వాసులకు శుభవార్త. విదేశీ వ్యవహరాల శాఖ మరి కొద్ది రోజుల్లోనే ఈ-చిప్తో కూడిన పాస్ పోర్టులను నగరవాసులకు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఆరేళ్లుగా జరుగుతున్న చర్చపై తుది నిర్ణయానికి రావడంతో ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించనున్నట్లు పే