Home » e-RUPI
డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసేందుకు తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ వోచర్ 'ఈ-రూపీ'ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
గదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ-రూపీ (e-RUPI) అనే కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ఆగస్టు 2న ఇది దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రధాని మోదీ ఈ యాప్ ను ప్రారంభించనున్నారు.
చాలా ఈజీగా క్యాష్ లెస్, కాంటాక్ట్ లెస్ గా ఉండేలా ‘ఈ - రూపీ స్కీం’ (E-Rupi)ని ప్రవేశపెట్టనున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త స్కీంను రూపొందించింది. ఈ రూపీ పథకం 2021, ఆగస్టు 02వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.