Home » EAMCET
మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 8, 9 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఆగస్టు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు.
ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను 1,95,275, అగ్రికల్చర్ పరీక్షలను 1,06,514 మంది విద్యార్థులు రాశారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీని అమలు చేస్తూ 2011 సంవత్సరంలో నాటి ప్రభుత్వం జీవో 73 జారీ చేసింది.
ఎంసెట్ ఎగ్జామ్ రాయనివారికి, క్వాలిఫై కానివారికి గుడ్ న్యూస్. స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఇంజినీరింగ్ లో చేరే అపూర్వ అవకాశం కల్పించారు. ఎంసెట్లో క్వాలిఫై అయినవారు కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందగా, మిగిలిన సీట్లను ఎంసెట్ �
వర్షాలు తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు అదుపులో ఉండటంతో పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఎంసెట్ పరీక్షలకు ఒక లక్షా 72 వేల 241 మంది విద్యార్థులు హాజరవుతుండడంతో 108 కేంద్ర�
ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గురువారం ప్రారంభం కానున్న ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్�
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
తెలంగాణ ఎంసెట్ జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా అయిదు రోజుల పాటు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు.
తెలంగాణ ఎంసెట్ 2021 దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని