Home » earthquake indonesia
ఇండోనేషియాలోని ఉత్తరాన అచే ప్రావిన్స్లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం 6.2 తీవ్రతగా అధికారులు గుర్తించారు.
ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. అయితే..సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉత్తర Sulawesi Manado ప్రాంతానికి 258 కిలోమీటర్లు భూకంప కేంద్రంగా గుర్తించార�