Home » Easing
లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. కంటైన్మెంట్, బఫర్ జోన్ల్ మినహా మిగిలిన జోన్లలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్ర�
లాక్ డౌన్ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు (శనివారం మే 2, 2020) సచివాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ బిల్డర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మే�