Home » East Godavari cases
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎంతమాత్రం తగ్గడం లేదు.. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా మరణాలు 3 వేలు దాటేశాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 55, 551 శాంపిల్స్ పరీక్షించగా 9,393 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధార�