Home » East godawari district
రాంబాబు హోటల్ కెళితే పదిరూపాయల్లో కడుపునిండా ఇడ్లీలు తినవచ్చు. దీంతో కస్టమర్లతో నిత్యం రాంబాబు హోటల్ కిటకిటలాడుతూ ఉంటుంది. ఇడ్లీ ధర తక్కువైన క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడరు.
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డులో టూర్కు వచ్చిన ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషమంగా ఉండగా ఇప్పటికే ఎనిమిద