easter sunday

    ఉగ్రశిబిరంలోనే ఆత్మాహుతి దాడి : ఆరుగురు చిన్నారులు సహా 15మంది మృతి

    April 27, 2019 / 06:04 AM IST

    శ్రీలంకలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఈస్టర్ వేడుకల రోజున మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు టార్గెట్ గా భద్రతా బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. సమ్మంతురై ప్రాంతంలో గాలింపు చేస్తుండగా  ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపై కాల్పులు జరిపారు.  �

    లంకలో మళ్లీ కలకలం : 3 చోట్ల బాంబు పేలుళ్లు

    April 27, 2019 / 01:20 AM IST

    ఈస్టర్ పండుగ నాటి మారణహోమాన్ని మరువకముందే శ్రీలంక మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కల్మునాయ్ నగరంలోని సైందమరుదు ప్రాంతంలో మూడు బాంబు పేలుళ్లు చోటు  చేసుకున్నాయి. ఈస్టర్ సండే పేలుళ్ల అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు భద్రతా బల�

    మారణహోమం : కొలంబోలో 8వ బాంబు పేలుడు

    April 21, 2019 / 09:42 AM IST

    శ్రీలంకలో బాంబు పేలుళ్లు ఆగడం లేదు. తాజాగా 8వ పేలుడు సంభవించింది. కొలంబో సమీపంలోని డెమటోగోడ ప్రాంతంలో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఆదివారం (ఏప్రిల్ 21,2019) మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. అంతకుముందు దేహీవాలుజా ప్రాంత

10TV Telugu News