Home » Eatala Rajender First meeting
మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీరాములు యాదవ్ పాదయాత్రకు ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ప్రకటన తరువాత తొలి సమావేశం నిర్వహించారు.